భూమిలోను, నీటిలోను జీవించగల ఉభయచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. శిలీంధ్రాల ద్వారా సోకే అరుదైన వ్యాధి కప్పలను, నీటి పాములను కబళిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉభయచర జీవులకు కైత్రిడియోమైసిస్ అ
క్యాంపస్లో గణేష్ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బెంగళూర్ యూనివర్సిటీ విద్యార్ధులు నిరసన చేపట్టారు. ఆలయం స్ధానంలో లైబ్రరీ నిర్మించాలని ఆలయ నిర్మాణాన్ని విద్యార్ధులు వ్యతిరేకిస్తున్నారు.