Jayalalitha | కర్ణాటకలోని బెంగళూరు కోర్టు (Bangalore Court) కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు (Tamil Nadu) దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)కు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది.
బీజేపీ నేతల ఆందోళన కార్యక్రమ ఫొటో మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్న కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్పై క్రిమి