దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో తొలి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే సుప్రభాతం, అభిషేక�
నగరంలో ప్రసిద్ధిచెందిన భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిత్యాహ్నికం తర్వాత భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయ�
వికారాబాద్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేటలో దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు బాలాత్రిపురసుందరీగా భక్తులకు దర్శణమిచ్చారు. ప