పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో గతంలో ఎన్నడూ లేని రీతిలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. పీవోకేవ్యాప్తంగా సోమవారం ఆవామీ యాక్షన్ కమిటీ(ఏఏసీ) అధ్వర్యంలో నిరసన ప్రదర్శ
ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరతపై పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో జమ్ముకశ్మీర్ సంయుక్త ఆవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పీవోకే మొత్తం హింసతో దద్దరిల్లిపో