విమాన ఇంధనం కూడా కల్తీ అవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రోడ్డుపై తిరిగే వాహన ఇంధనం కల్తీ అయితే రోడ్డు మీదే జనం ఇబ్బందులు పడతారని, గాలిలో ప్రయాణించే విమానంలోని ప్రయాణికుడి పరిస్థితి ఏమిటని కాంట
కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్పై ధరల మోత మోగించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.209 పెంచేసింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,731.50, ముంబైలో రూ.1,684 కి చేరింది.
5.3 శాతం పెరిగిన ధర ఐదు నెలల్లో పదోసారి పెంపు న్యూఢిల్లీ, మే 16: విమాన ఇంధన మండుతున్నది. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న జెట్ఫ్యూయల్ సోమవారం మరో 5.3 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమనడంత�