తుంటి నొప్పి... ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. గతంతో పోలిస్తే కరోనా వైరస్ వచ్చిపోయిన తరువాత తుంటి నొప్పి బాధితుల సంఖ్య పెరిగిందంటున్నారు వైద్య నిపుణులు. కారణం వైరస్కు గురై, కోలుకున్న తరువాత
ముంబై: కరోనా నుంచి కోలుకున్నా.. ఆ మహమ్మారి మాత్రం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు సోకిన బ్లాక్ ఫంగస్ ఎంత మందిని పొట్టనబెట్టుకుందో మనం చూశాం. తాజాగా మరో రెండు