ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహాధర్నా నిర్వహించబోతున్నట్టు బీఆర్టీయూ ఆటో యూనియన్ �
ఆటో చార్జీలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి పొన్నం అధ్యక్షతన ఆటో యూనియన్ నేతలతో కీలక సమావేశం నిర్వహించా