Murder | ఇంటికి నీడనిస్తున్న చెట్టును నరకవద్దని అడ్డుకున్న తల్లిని ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపిన విషాద ఘటన జోగుళాంబ(Jogulamba district) గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటు చేసుకున్నది.
నల్లగొండ : ఆస్తి కోసం వృద్ధురాలు అని కూడా చూడకుండా కన్నతల్లిని ఓ కసాయి కొడుకు, అతడి భార్య తీవ్రంగా హింసించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుక