అమాయక గిరిజనులు, ఆదివాసీలు, దళితులపై మధ్యప్రదేశ్లో ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు సరైన శిక్�
కర్రలు, పైపులతో చితకబాదిన సుమారు 20 మంది చేతికొచ్చిన పంట నాశనం.. ఆటోరిక్షా ధ్వంసం ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో అమానుష ఘటన గాంధీధామ్, అక్టోబర్ 29: గుడి లోపలికి వచ్చారన్న కారణంతో ఆరుగురు సభ్యులున్న ఓ దళిత కుట