యోగేశ్వర్, అతిథి హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘పరారీ’. ఈ చిత్రాన్ని గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జీవీవీ గిరి నిర్మించారు.
యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రం. అన్ని కమ�
యోగేశ్వర్, అతిధి జంటగా నటిస్తున్న చిత్రం ‘పరారీ’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ చిత్రం పోస్టర్ను సెకండ్ టీజర్ను విడుదల చేశారు.