టీవీలు, డిష్ కనెక్షన్లు పల్లెపల్లెకూ చేరుకోవడంతో సమాజంలో జానపద కళలకు ఆదరణ తగ్గిపోయింది. ఈ ప్రభావం 1990వ దశకం మధ్యనాటికే కనిపించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తోలుబొమ్మల కళాకారుల ప్రాభవానికి తెరపడినట్టయిం�
హైదరాబాద్ : మొదటి సంవత్సరం పర్యావరణ, నైతిక విలువల పరీక్షలపై తెలంగాణ ఇంటర్బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ఆ రెండు పరీక్షలు అసైన్మెంట్ల రూపంలో ఇంట్లోనే రాసి పంపాలని ఇప్పటికే బోర్డు ప్రకట