బీజేడీ అధికార ప్రతినిధి శ్రీమయీ మిశ్రా దీనిపై స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా నేరస్తుడని ఆరోపించారు. ఆయనపై హత్యతో సహా 14 కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో జైలుకు కూడా వెళ్లారని విమర్శించారు.
భార్య పొరుగున ఉండే పురుషులతో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని ఆమెకు నిప్పంటించిన వ్యక్తి ఉదంతం చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది.