కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు పిల్లల మృతదేహాలు చెరువులో లభ్యం కాగా.. వారిని హత్యచేసింది కన్నతండ్రేనని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్య�
అదృశ్యమైన ముగ్గురు కూతుళ్లను కన్నతండ్రి ఇస్మాయిల్ హత్య చేశాడని ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో �