పారిస్ వేదికగా జరుగనున్న పారాలింపిక్స్లో 25కు పైగా పతకాలు సాధిస్తామని భారత పారాలింపిక్ కమిటీ(పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 28 నుంచి మొదలుకాబోతున్న పారాలింపిక్స�
ప్రతిష్ఠాత్మక ఆసియా పారాగేమ్స్లో యువ ఆర్చర్ శీతల్దేవి సంచలనం సృష్టించింది. రెండు చేతులు లేకపోయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అద్భుత ప్రదర్శన కనబరిచింది.