ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మనీలా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, తానీషా క్రాస్టో- ఇషాన్ భట్నాగర్ జోడీలు రెండో రౌండ్
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్.. ఆసియా చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా జరగని ఈ మెగాటోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం �
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రూప్-‘వై’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 2-3తో ఆతిథ్య మలేషియా చేతిలో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో