అనుమానాస్పద స్థితిలో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మంజిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంఅర్బన్ మండలం ధంసలాపురానికి చెందిన చింతకాయల శ్వేత (17) ముదిగొండ మండలం వల్�
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఆశ్రమ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతి చెందగా, హాస్టల్ వార్డెన్, హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని ఆదివారం కుటుంబసభ్యులు ధర్నా చేశార�