ప్రతి పేదింటికీ ఆసరా పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యురాలు కోవ లక్ష్మి కొనియాడారు
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ద్వారా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించి ఆదుకుంటున్నదని, మళ్లీ టీఆర్ఎస్కేపట్టం కట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేర్కొన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంతో పా�
అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత తనదని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనిమిదేళ్ల కాలంలో కరీంనగర్లో అనేక రోడ్లను సుందరంగా తీర్చిదిద్దామని, ప్�
రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని చెన్నాపురం, రూపిరెడ్డిపల్లి, కనిపర్తి, రేపాక, రేపాకపల్లి, లింగాల, పోచంపల్లి, రంగయ్యపల్�
Asara Pentions | ఆసరా పింఛన్ల పథకం ఓట్ల కోసం పెట్టింది కాదని, ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.