నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఇందూరు : ఆదివారం నిజామాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ప్రజలు ఆనందంగా పాల్గొనేందుకు గాను పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు �
నిర్మల్ అర్బన్ : జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయా మండలాలు, గ్రామాలలో ఏర్పాటు చేసి