వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు.
ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. భద్రాచలంలోని బస్టాండ్లో ఆదివారం ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహ