ఆర్కిటిక్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత యువ షట్లర్ అన్మోల్ కర్బ్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్మోల్ 10-21, 13-21తో మూడు సార్లు ప్రపంచ చాంపియన్ అకానె యమగుచి చేతిలో ఓడింద�
పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొద్దిరోజులు విరామం తీసుకున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్ తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నారు.