KCR | హైదరాబాద్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తుమ్మబాల కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ తుమ్మబాలతో తనకున్న పరిచయ
సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.