YS Jagan | ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సిండికేట్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారని �
తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్న కడప రైతులు కూడా క్రాప్ హాలీడే ప్రకటించారు. గత ఏడాది కూడా వరి పంటకు విరామం ఇచ్చిన సీఎం సొంత జిల్లా రైతులు.. ఈ ఏడాది కూడా వరి వేసేది లేదని భీష్మించుకు కూర్చున్న�