బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్లోని దాదాపు రూ.30 కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించినవారిని షేక్పేట మండల సిబ్బంది అడ్డుకున్నారు. నందినగర్ బస్టాప్లో భారీగా వె�
వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.