సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు ఆయన మోడల్ స్కూల్లో శనివారం పోలీస్ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ�
స్మార్ట్ఫోన్ ఉన్నాక.. అందులో యాప్లు ఉండాల్సిందే! మెసేజుల కోసం ఓ యాప్, రింగ్టోన్ల కోసం మరో యాప్, వాట్సాప్ స్టేటస్ల కోసం ఇంకో యాప్.. ఇలా ప్లేస్టోర్లోకి వచ్చిన ప్రతి యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేయ�
వాట్సాప్, ఈ-మెయిల్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసిన ఏపీకే ఫైల్స్, exe ఫైల్లతో సైబర్ దాడి జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత తెలిపారు.