‘హైదరాబాద్లో నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశంలోనే బెస్ట్.. 28 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించారు..’ అని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ బిడ్డగా ప్రచారం చేసుకున్న వైఎస్ షర్మిలకు ఆంధ్రలో పీసీసీ అధ్యక్ష పదవి అప్పగిస్తారన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స �