తెలంగాణ బిడ్డగా ప్రచారం చేసుకున్న వైఎస్ షర్మిలకు ఆంధ్రలో పీసీసీ అధ్యక్ష పదవి అప్పగిస్తారన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స �