ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణస్వామి మెచ్చుకున్నారు. వీటి ద్వారా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పాలన అందించే వీలున్నదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ జనరల్ సంత�