తెలుగుయూనివర్సిటీ : ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా ముంబాయికి ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ బ్యాగులలో గంజాయి తరలిస్తున్న ఓ ఘరానా ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చ
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో రిపోర్ట్ చేసిన ఉద్యోగులకు అడ్హక్ జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు