తిరుమల,జూన్ 9: తిరుమలలోని శ్రీవారి మెట్టు దగ్గర రాతితో ఉన్న శంఖుచక్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సమాచారం అందుకున్న భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీడీ విజి�
అమరావతి,జూన్9:ఏపీదేవాదాయశాఖమంత్రివెల్లంపల్లిశ్రీనివాసరావువిజయనగరంజిల్లాలోనిరామతీర్థంఆలయాన్నిసందర్శించారు.సీతారామస్వామివారిని దర్శించుకున్న అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే జనవరి నాటికి ర�
అమరావతి, జూన్,5 : హనుమంతుడి జన్మస్థలం పై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని ఆయన స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే చూపామని అన్నారు. �
అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చే మందులు అందుబాటులోకి రానున్నాయి. ఆనందయ్య మందుకోసం దళారులను నమ్మి మో�
అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారుఅనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంటిలో వేసే చుక్కల మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగనున్నది. మొత్తం 4 పిట�
అమరావతి, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్లో రాయితీ వరి విత్తనాల పంపిణీకి జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం) సెంటర్ల ద్వారా రైతన్నలకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ �
అమరావతి ,జూన్ 1: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.వి.ప్రసాద్ తుది శ్వాస విడిచారనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అ�
అమరావతి, జూన్ 1: ఆనందయ్య కరోనా మందు కావాలనుకుంటున్న బయట వ్యక్తుల కోసం కాల్ సెంటర్, ప్రత్యేకంగా ఓ యాప్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు. యాప్ ద్వారా కరోనా మందు బుక్ చేసుకునే అవకాశాన్ని క�
తిరుమల, 30 మే : తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి యాదవ పద్మనాభంయాదవ్ గుండె పోటుతో శనివారం కన్ను మూశారు. ఆయన కుటుంబాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదివారంపరామర్శించారు. పద్మనాభం మరణ వార్త తెలుసుకున్న సుబ్�
అమరావతి, మే 29: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీ�
తిరుమల, మే 28: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక�
తిరుపతి, మే 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.శ్రీ వారి ఆలయానికి చేరుకున్న అదనపు ఇఓ ఏవీ ధర్మరెడ్డి స్పీ�
అమరావతి , మే11:హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్లను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు అధికారులు.ఈ కేంద్రం నుంచి వివిధ జిల్లాలకు టీకాలనుపంపిణీచేయనున్నారు.ఏపీలోకరోనా
తిరుపతి ,11 మే: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తీవ్ర ఆవేదనను కలిగించింది. ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే అత
అమరావతి, మే 7: కోవిడ్ నేపథ్యంలో మామిడి, టమోటా మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప�