IAS, IPS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డిని నియమించింది.
GV Reddy | ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా వైదొలగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదిక
Pawan Kalyan | జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండ్రోజులుగా లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు.