అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 58 మంది చనిపోయారు. కాగా 12,492 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 114 మంది చనిపోయారు. వ్యాధి నుండి 23,098 మంది కోలుకుని