మునిపల్లి మండలం అంతారం గ్రామంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాడి చేసినప్పుడు తండ్రిని కాపాడేందుకు అడ్డు వెళ్లి.. మృత్యువాత పడిన కూతురు ఆలియా బేగం కుటుంబాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం సందర్శ
మునిపల్లి మండలం అంతారం గ్రామంలో తండ్రిపై దాడిని అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన ఆలియా బేగం కుటుంబాన్ని ఆదుకునే విషయమై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.