రాష్ట్ర జంతువు మచ్చల జింకకు రక్షణ లేకుండాపోయింది. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో చీటల్ లేదా మచ్చల జింకలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. గడిచిన వారంలోనే దామగుండం అడవిలో 6 మచ్చల జి
భూమ్మీద మానవుడి తోపాటు సహజీవనం చేస్తున్న జంతువుల పట్ల కరుణ చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జంతువుల రక్షణతోపాటు వాటి పరిరక్షణకు ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చి