విచ్చలవిడిగా నిర్వహిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై శుక్రవారం మండలంలోని మొల్గర గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. మండలంలోని మొల్గర సమీపాన ఉన్న దుందుభీలో వారం రోజులుగా కాంగ్రెస్ నాయకు లు జేసీబీలతో ఇసుకను �
ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు రాజకీయ, పలుకుబడి కలిగిన నాయకుల అండదండలతో లారీల ద్వారా ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్క�