న్యూఢిల్లీ: అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు అండమాన్ సముద్రంలోని 40 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కే�
హైదరాబాద్ : బంగాళాఖం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్ కంటే ఆరు రోజులు