మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో అద్దెకు తీసుకొని కల్తీ కల్లులో కలిపే క్లోరోహైడ్రేడ్ (సీహెచ్-ఆల్పాజోలం) తయారీ యూనిట్లపై జరిగిన దాడి వెనుక అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్�
రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో విషాదం చోటుచేసుకున్నది.