జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాదళాలు జరిపిన కాల్పులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న తావి బ్రిడ్జికి సమీపంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
మమ్మల్ని వెంటనే కశ్మీర్ లోయ నుంచి తరలించాలి కేంద్ర ప్రభుత్వానికి పండిట్ ఉద్యోగుల డిమాండ్ మరో పండిట్ హత్య నేపథ్యంలో పెరిగిన భయాందోళన జమ్ము, ఆగస్టు 17: కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరో పండిట్ హత్య �
శ్రీనగర్: పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్ (పీఐఏ) పేరుతో విమానాన్ని పోలిన ఒక బెలూన్ కలకలం రేపింది. ఆకుపచ్చ, తెలుసు రంగులతో పీఐఏ పేరుతో అచ్చం ఆ దేశ విమానం మాదిరిగా ఉన్న గాలి బూర జమ్ముకశ్మీర్లో మంగళవ