రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108 (అంబులెన్స్) , 102 (అమ్మ ఒడి), హర్సె (పార్థివ) సేవల కోసం వీటిని అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ 2
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చ�