మండలంలోని రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను, ఎంపీడీవో కార్యాలయంలో ఏర
రామాయంపేట మండలంలో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని ఏపీజీవీబీని సందర్శించి, పంట రుణమాపీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో అనుసంధానంగా ఉంటున్న వ్య�
పాఠశాలలు పునఃప్రారంభమై 20రోజులు కావస్తున్నది. అయినా చెట్ల కిందే బోధన సాగుతున్నది. అందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం గన్యాతండాలోని ప్రాథమిక పాఠశాల.
కాసేపట్లో బడి గంట మోగనున్నది. పిల్లలు మళ్లీ బడిబాట పట్టనున్నారు. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాల తరగతి గది తలుపులు తెరుచుకోనున్నాయి.