అమరావతిని రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న అక్కడి రైతులు.. రెండో దశ పాదయత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి రెండో దశ పాదయాత్రను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు...
రైతుల పోరాటం 800 రోజులకు చేరుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రైతులకు అభినందనలు తెలిపారు. ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. రైతులు 24 గంటల సామూహిక నిరాహారదీక్ష.
Amaravathi Farmers : చిత్తూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర రెండో రోజుకు చేరింది. గత 37 రోజులుగా రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ మరింత రెట్టింపు హుషారుతో...