రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం జరిగిన ప్రమాదంలో గనిలో విధులు నిర్వహిస్తున్న తుమ్మల సాయి నాథ్ రెడ్డి (జనరల్ అసిస్టెంట్)పై టాప్ పాల్ (గని పైకప్పు భాగం) నుంచి బొగ్గు పెళ్
సింగరేణి సం స్థ వ్యాప్తంగా మూడు రీజియన్లలో కొత్తగూడెం రీజియన్ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 40 శాతానికి పైగా కొత్తగూడెం రీజియన్ నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.