SHANTI Bill | అణు రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి ముందడుగుపడింది. దీనికి అనుమతించే ‘శాంతి’ బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. 2047 నాటికి దేశం 100 గిగా వాట్ల అణుశక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో ఈ బిల్లు స�
Voting Via Mobile Phone App | మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ప్రజలు తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ విధానానికి అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు.