భారతదేశంలో మహిళా వైద్యులు పెరుగుతున్నారు. మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో డాక్టరమ్మలు.. పట్టాలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇటీవలి సర్వేలో తేల్చింది. ఈ దశాబ్దకాల
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్రోల్మెంట్ గణనీయంగా మెరుగవుతున్నది. �
రాష్ట్రంలో ఉన్నత విద్య అడ్మిషన్లలో మహిళలదే పైచేయిగా కనిపిస్తున్నది. డిగ్రీ, పీజీ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో మహిళల హవా కొనసాగుతున్నది. 2019-20 విద్యా సంవత్సరంతో పోల్చితే 2020-21లో మహిళల ఎన్రోల్మెంట్ 4.5% పెరి�