నీట్ (యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఆలిండియా టాపర్లుగా నిలిచారు. వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ వారు లేకపోవడం గమనార్హం.
బోధిసత్వ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆల్ ఇండియా ర్యాంక్'. వరుణ్ గ్రోవర్ తొలిసారి దర్శకత్వం వహించారు. గ్రోవర్ ఇంతకుముందు ‘మసాన్', ‘సేక్రేడ్ గేమ్స్' సినిమాలకు కథ అందించి గుర్తింపు తెచ్చ�
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో హనుమకొండ నుంచి ఇద్దరు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ నుంచి ఒక్కొక్కరు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఐఏఎస్సే లక్ష్యంగా పట్టుదలతో రేయి
పెద్దేముల్ : ఐఐటీ-జేఈఈ మెయిన్స్-2021లో ఆలిండియా లెవల్లో 900వందల ర్యాంకును సాధించి పెద్దేముల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జేర్పుల వినోద్కుమార్ ఎంతో పేరు ప్రతిష్టతలను తెచ్చిపెట్టాడని బాలుర ఉన్నత పాఠ�