యాదాద్రి భువనగరి జిల్లాలోని ఆలేరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని రెవెన్యూ డివిజన్ పోరాట సాధన కమిటీ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ఆలేరు బంద్కు పిలుపుని చ్చారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.