భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ, ఫ్రాన్స్ సహచరుడు అల్బనో ఒలివెట్టి ద్వయం ఆక్లాండ్లో జరుగుతున్న ఏఎస్బీ క్లాసిక్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
మారకెచ్ ఓపెన్ టోర్నీలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ యుకీ భాంబ్రీ పోరా టం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భాం బ్రీ, అల్బనో ఒలివెటి (ఫ్రాన్స్) జోడీ 5-7, 6-3, 7-10తో రెండో సీడ్ లుకాస్ మీడ్ల�
ఏటీపీ గ్రాండ్ ప్రి హసన్-2 టోర్నీలో భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ, ఫ్రెంచ్ ఆటగాడు అల్బానో ఒలివెట్టి ద్వయం క్వార్టర్స్కు చేరుకుంది. బుధవారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్లో బాంబ్రీ-అ�