హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డాటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్టు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది
స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్..తాజాగా ఏఐ డాటాసెంటర్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఈ విభాగంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న జీస్కేల్ ఎనర్జీలో 51 శా�