గుజరాత్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన దుర్ఘటనపై జరుగుతున్న దర్యాప్తు నివృత్తి చేస్తున్న సందేహాల కంటే, లేవనెత్తుతున్న ప్రశ్నలే అధికంగా ఉన్నాయి. బోయింగ్ 787 (మోడల్ 8) విమానం అహ్మదాబాద్ అంతర్జ�
దేశ చరిత్రలోనే అత్యంత భయానక విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన గుజరాత్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్లో బీమా క్లెయిముల చెల్లింపులు రూ.2,400 కోట్లదాకా ఉండొచ్చని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.