భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నిర్దేశించిన పురుగుమందుల అవశేషాల పరిమితిని మించిన పండ్లు, కూరగాయల నమూనాలు దేశంలో అత్యధికంగా తెలంగాణలో నమోదయ్యాయి. ఇక్కడ 8,198 నమూనాలలో 486 నమూనాల్లో అనుమతించదగిన స్�
కీలకమైన వ్యవసాయ శాఖకు మధ్యంతర బడ్జెట్లో రూ.1.27 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. వ్యవసాయ రంగంలో పంట కోత అనంతరం జరిగే సేకరణ, నిల్వ, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి కార్యకలా�