విత్తనాల విక్రయాల్లో రైతులకు నకిలీ, లూజ్, గుర్తింపు పొందని పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక�
రైతులు సాగు చేసిన పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలోని వేరుశనగ, వరి నారును పరిశీలించారు.