కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు పొందాలని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేశ్ అన్నారు. గురువారం రామన్నగూడెం రైతు వేదికలో జరిగిన సమావేశ�
Agricultural implements | వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.